పవన్‌పై ఆర్‌జీవీ సంచలన ట్వీట్..

by Disha Web Desk 7 |
పవన్‌పై ఆర్‌జీవీ సంచలన ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిన దానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో సారి ఆర్‌‌జీవీ పవన్ కళ్యాణ్‌పై సంచలన ట్వీట్స్ చేస్తున్నాడు.

నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ‘‘కనీసం 30-40 సీట్లకు పైగా గెలుచుకున్నప్పుడే సీఎం పదవి డిమాండ్ చేయగలం.. కానీ అలా జరగలేదు. ఈ సారి సీఎం పదవి కోసం పాకులాడటం లేదని బలం ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని’’ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ఆర్‌‌జీవీ వరుస ట్వీట్లతో విరుచుపడుతున్నారు. ఓ ట్వీట్‌లో ‘‘తన సొంత ఫ్యాన్స్‌నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడుచుకున్నాడు’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే.. ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న పవన్ ఫ్యాన్స్ ఆర్‌జీవీపై మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి బిగ్ షాక్

Also Read.

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (వీడియో)

Next Story

Most Viewed